Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి..

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (14:24 IST)
పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమృతసర్-భటిండా హైవేలోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రాకెట్ లాంచ్ రకం ఆయుధంతో జరిగిన ఈ దాడిలో భవనం కొంత ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరలో వున్న స్టేషన్‌పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా వుండొచ్చునని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. 
 
ఈ ఏడాది మేలో ఏకంగా మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపైనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఉగ్రవాదులు ఇలాగే తేలికపాటి రాకెట్‌తో దాడికి పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments