Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదు తీసుకున్న ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:39 IST)
ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదును గురువారం తీసుకున్నారు. తొలి వ్యాక్సిన్‌ తీసుకున్న 37 రోజుల తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ డోసు వేయించుకున్నారు.

అదేవిధంగా అర్హత ఉన్న వారందరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ రెండవ దశ ప్రక్రియ మొదలైన ర్వాత అతనర్చి గా మా1న మోడీ..టీకా తొలి మోతాదును తీసుకున్నారు.

రెండవ డోసు తీసుకున్న ఫోటోను ట్వీట్‌ చేసిన ఆయన..వైరస్‌ను అంతమొందించే మార్గాల్లో టీకా ఒకటని అన్నారు. ' ఈ రోజు ఎయిమ్స్‌లో టీకా రెండవ డోసు తీసుకున్నారు.

వైరస్‌ను కట్టడి చేసేందుకు మన వద్ద ఉన్న మార్గాల్లో టీకా ఒకటి. మీరు టీకాకు అర్హులయితే.. డోసులను తీసుకోండి' అని ట్వీట్‌ చేశారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం వినియోగించే పోర్టల్‌ లింక్‌ను కూడా ట్వీట్‌కు జత చేశారు. కాగా, ప్రధాని మోడీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments