Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా బాధితుల‌కు ప్రియాంకా చేయూత‌!

Webdunia
శనివారం, 22 మే 2021 (11:23 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కరోనా బాధితులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ యూపీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ చేయూత‌ అందించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 30 వ వ‌ర్ధంతి సందర్భంగా, ప్రియాంక గాంధీ యూపీలోని కరోనా బాధితుల చికిత్స కోసం ఒక ట్రక్కులో ఔష‌ధాల‌ను పంపించారు.

ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా సంక్షోభం స‌మ‌యంలో త‌మ నేత‌ ప్రియాంక గాంధీ సేవా భావంతో బాధితుల‌ను ఆదుకుంటున్నార‌న్నారు.
 
యూపీలో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డ‌టంతో ప్రియాంక గాంధీ  ఛత్తీస్‌గ‌ఢ్‌ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్క‌డ‌కు పంపార‌న్నారు. త‌ద్వారా వందలాది మంది బాధితులు త‌మ ప్రాణాలు కాపాడుకోగ‌లిగార‌న్నారు.

యూపీ రాజధాని లక్నోతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రియాంకా గాంధీ పంపిన ట్ర‌క్కులో సుమారు 50 వేల కరోనా హోమ్ ఐసోలేషన్ కిట్‌లు ఉన్నాయ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments