Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్ బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:15 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. సంరక్షణా కేంద్రంలో విద్యాభ్యాసం చేసే బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు పంపుతున్న వికృత చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రంలోని డియోరియో జిల్లాలో బాలికల సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థినిలు ఉంటూ చదువుకుంటున్నారు. ఈ కేంద్రంలో ఉండే అమ్మాయిలకు మత్తుమందిచ్చి విలాసవంతమైన విటుల దగ్గరకు పంపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ కేంద్రం నుంచి తప్పించుకున్న 11 యేళ్ళ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, వింధ్యవాసిని మహిళ, బాలిక సంరక్షణ కేంద్రంలో ఈ రాకెట్ జరుగుతున్నట్టు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఈ కేంద్రం డైరెక్టర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments