Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి అమిత్ షాతో పుల్లెల గోపీచంద్ భేటీ

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:05 IST)
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసారు. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. 

 
క్రీడలకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించామని గోపిచంద్ చెప్పారు. రాజకీయ అంశాలు చర్చించలేదని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ కోచ్ గోపి చంద్ వెల్లడించారు.

 
క్రీడకారులకు వర్తించే కేంద్ర ప్రభుత్వ పథకాలపై మంత్రివర్యులు అమిత్ షాతో చర్చించినట్లు గోపీచంద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments