Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయం చేయమని స్టేషన్‌కు వస్తే పడక సుఖం ఇవ్వమన్న డీఎస్పీ.. ఎక్కడ?

ఓ మహిళ అత్తమామల వేధింపులు భరించలేక న్యాయం కోసం స్టేషన్‌కు వస్తే తనకు పడక సుఖం ఇవ్వాలంటూ ఓ ఖాకీ కామాంధుడు కోరాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక జిల్లా ఎస్పీతో పాటు.. మీడియాను ఆశ్రయించడంతో ఆ ఖాకీ

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (16:43 IST)
ఓ మహిళ అత్తమామల వేధింపులు భరించలేక న్యాయం కోసం స్టేషన్‌కు వస్తే తనకు పడక సుఖం ఇవ్వాలంటూ ఓ ఖాకీ కామాంధుడు కోరాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక జిల్లా ఎస్పీతో పాటు.. మీడియాను ఆశ్రయించడంతో ఆ ఖాకీ ప్రబుద్ధుడి నిజస్వరూపం బయటపడింది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పంజాబ్ రాష్ట్రంలోని భటిండా పట్టణానికి చెందిన ఓ మహిళకు అత్తమామల వేధింపులతో గర్భస్రావమైంది. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఆ వివాహిత నిస్సహాయస్థితిని అవకాశంగా తీసుకున్న డీఎస్పీ హరీందర్ సింగ్‌ తన కోర్కె తీర్చుకోవాలని ఆశపడ్డాడు. 
 
దీంతో సదరు వివాహిత నేరుగా జిల్లా ఎస్పీని కలిసింది. అత్తమామలతో రాజీపడమని చెప్పడమేకాకుండా సదరు డీఎస్పీ తనను ఒంటరిగా రమ్మని చెప్పి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ హరీందర్ సింగ్‌పై విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశించగా, ఈ విచారణలో నిజంగానే డీఎస్పీ వివాహితను లైంగికంగా వేధించాడని ప్రాథమిక విచారణలో తేలడంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 354 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం