Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం: ఆరేళ్ల చిన్నారిపై తాత, మనవళ్లు అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:23 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు కామాంధులు. పంజాబ్‌లో ఆరు సంవత్సరాల చిన్నారిపై తాత, మనవళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి, హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో నిందితులైన గుర్ ప్రీత్ సింగ్, అతని తాత సర్జిత్ సింగ్ లను నిందితులుగా గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని నిందితుల ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments