Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మోడీ ముక్త్" భారత్ కావాలి : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (09:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలతో దేశం విసిగిపోయిందన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో మోడీ లేని భారత్ ‌(మోడీ ముక్త్‌ భారత్‌) రావాలి. దానికోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రాజ్‌థాక్రే ఇటీవల మరణించిన బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయంపై త్రివర్ణ పతాకం ఉంచడాన్ని కూడా తప్పుబట్టిన విషయం తెల్సిందే. నటిగా ఒక్కరికీ అభిమానం ఉందనీ, కానీ శ్రీదేవి దేశానికి ఏం చేసిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments