Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతు చిక్కని వ్యాధితో చిన్నారుల మృతి-మూర్చ, జ్వరంతో..?

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:16 IST)
రాజస్థాన్‌లో అంతు చిక్కని వ్యాధితో చిన్నారులు బలైపోతున్నారు. ఆరు రోజుల్లో ఏడుగురు చిన్నారులు ఈ అంతుచిక్కని వ్యాధికి మృతి చెందారు. వీరు వ్యాధి సోకిన కేవలం రెండు, మూడు గంటల్లో చనిపోయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ జోగేశ్వర్ ప్రసాద్ తెలిపారు. మిగతా 10 నుంచి 15 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు 24 గంటల్లో మరణించినట్టు చెప్పారు.
 
రాజస్థాన్‌లో గిరిజన గ్రామం సిరోహి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బాధిత పిల్లలంతా మూర్ఛ, జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నారు. 
 
సిరోహిలోని పిండ్వారా బ్లాక్‌లో ఉన్న ఫులాబాయి ఖేరా గ్రామానికి జైపూర్, జోధ్‌పూర్ నుంచి ప్రత్యేక బృందాలను పంపించారు. ఈ బృంద సభ్యులు సిరోహి జిల్లాలకు చేరుకుని పిల్లల మరణాలకు గల కారణాలు, మిస్టరీ వ్యాధి గురించి పరిశోధనలు జరుపుతున్నారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments