Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం.. 25 ఏళ్ళ యువతిపై సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (13:14 IST)
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ళ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె ప్రతిఘటించబోతే ఆమె శరీరంలోకి బాటిల్ పంపించారు. నాగౌర్ జిల్లా గంగ్వా గ్రామనాకి చెందిన దళిత మహిళ జనవరి 19న పొలానికి వెళ్ళింది.
 
అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రయత్నాన్ని ఆమె అడ్డుకోగా వారు గాజు సీసాను ఆమె సున్నిత భాగాల్లోకి చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన ఎవరికైనా చెప్తే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
 
నిందితుల బెదిరింపులకు భయపడిన మహిళ మొదట ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది. సోమవారం జనవరి 25న పర్బత్ సర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితులైన పంచూరం జాట్, కనారామ్ జాట్, శ్రావన్ గుర్జర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments