Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల పసికందును కరిచిన ఎలుకలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 5 మే 2022 (18:11 IST)
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాసుపత్రులు దారుణంగా తయారవుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రభుత్వ ఆస్పత్రులు విఫలమవుతున్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 
 
అసలే రోగాలతో ఆస్పత్రికి వస్తున్న పేషంట్లకు ఎలుకల భయం పట్టుకుంటుంది. మౌలిక వసతుల మాట పక్కనపెడితే.. ఎలుకల దాడికి పేషెంట్లు భయపడుతున్నారు. ఇటీవలే వరంగల్ ఎంజీఎంలో ఓ రోగిని ఎలుకలు తీవ్రంగా కరవడంతో.. అతను మృతి చెందాడు.
 
తాజాగా జార్ఖండ్‌లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. గిరిధ్‌లోని సదర్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలుకలు కరిచిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్ బాద్‌లోని షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారి మోకాలుకు తీవ్రగాయమైందని, నిపుణులైన వైద్యుడితో శస్త్రచికిత్స చేయించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments