Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖానికి మాస్క్.. హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:09 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించి, హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ యూనివర్శిటీలో మైక్రోబయాలజీ విభాగంలో పరిశోధక విద్యార్థిగా సుకన్య పొడార్ (26) అనే యువతి చదువుతోంది. ఈమె ముఖానికి నల్ల మాస్క్ ధరించి హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గది తాళాలు పగులగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, సుకన్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ పరిశోధక విద్యార్థిని ముఖానికి నల్ల మాస్క్ ధరించి ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా, సుకన్య... పరిశోధన చేస్తూనే ఓ కాలేజీలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments