Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ చనిపోయిన రోజునే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది : విశాల్

చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (15:23 IST)
చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది. దీనిపై విశాల్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన, ఆక్రోశం వ్యక్తంచేశారు. డిసెంబర్ 5, 2016న అమ్మ(జయలలిత) చనిపోయిందని, డిసెంబర్ 5, 2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విశాల్ ట్వీట్ చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, ‘ప్రజాస్వామ్యానికి నా నివాళి’ అంటూ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. "ప్రజలకు... గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాను. నా పేరు విశాల్, చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రక్రియలో ఏం జరుగుతోందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. నా నామినేషన్‌ని ఒప్పుకున్నారు.. తర్వాత తిరస్కరించారు. పూర్తిగా అన్యాయంగా వ్యవహరించారు. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు విశాల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments