Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 25న భారత్ బంద్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:50 IST)
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 25వ తేదీన భారత్ బంద్ పాటించనున్నారు. ఈ మేరకు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతుల నిర‌స‌నలను ముందుండి న‌డిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సెప్టెంబ‌రు 25వ తేదీన భార‌త్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. 
 
వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న‌గా గ‌త ఏడాది నవంబ‌ర్ నుంచి జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేసేందుకు బంద్‌కు పిలుపు ఇచ్చామ‌ని ఎస్‌కేఎం ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై సింఘ్ సరిహద్దుల్లో శుక్ర‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్‌కేఎం ప్ర‌తినిధి అశీష్ మిట్ట‌ల్ మాట్లాడుతూ, గ‌త ఏడాది ఇదే రోజున తాము దేశ‌వ్యాప్త బంద్‌ను జ‌రిపామ‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త అధికంగా ఉన్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌రిగిన బంద్ కంటే ఈసారి భార‌త్ బంద్ మ‌రింత విజ‌య‌వంత‌మ‌వుతుంద‌న్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments