Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆపై ఏమీ తెలియనట్లుగానే ఇంట్లోనే పాతి పెట్టి పాలరాతితో సమాధి చేసేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (14:00 IST)
ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆపై ఏమీ తెలియనట్లుగానే ఇంట్లోనే పాతి పెట్టి పాలరాతితో సమాధి చేసేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌కు చెందిన ఆకాంక్షా శర్మకు భోపాల్ వాసి ఉదయన్ దాస్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అతని కోసం భోపాల్ వచ్చి స్థిరపడేందుకు ఆకాంక్ష నిర్ణయించుకుంది. 
 
ఇంట్లో అమెరికా వెళ్తున్నానని చెప్పింది. కుటుంబ సభ్యులు కూడా నమ్మారు. డిసెంబర్ వరకు తరచుగా కుటుంబ సభ్యులకు ఫోన్లు వచ్చేవి. ఆ తర్వాత ఫోన్లు ఆగిపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యోదంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి 3 గంటల పాటు ఇంటరాగేషన్ చేస్తే కానీ అసలు విషయం బయటకు రాలేదు. ఈ కేసుపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments