Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాకాసి అమ్మ.. 18 నెలల చిన్నారిని నేలకేసి విసిరికొట్టింది.. చెప్పు తీసి ఎడాపెడా బాదేసింది.. (వీడియో)

తల్లిగా తన పిల్లలలు లాలించాల్సిందిపోయి.. ఆ రాకాసి అమ్మ కర్కశంగా ప్రవర్తించింది. ప్రేమను పంచాల్సిన ఆమె తన మూడేళ్ల చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (11:27 IST)
తల్లిగా తన పిల్లలలు లాలించాల్సిందిపోయి.. ఆ రాకాసి అమ్మ కర్కశంగా ప్రవర్తించింది. ప్రేమను పంచాల్సిన ఆమె తన మూడేళ్ల చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన షబ్నం అనే మహిళ తన 18 నెలల చిన్నారిని చిత్రహింసలు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది.
 
ఆ చిన్నారిని నేలకేసి విసిరికొట్టడమే కాకుండా.. తన కాలి చెప్పు తీసి ఎడాపెడా బాదింది. ఈ సంఘటన చూసిన పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ సంఘటన వీడియోకి చిక్కడంతో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్‌గా మారింది. 
 
ఈ విషయం తెలుసుకున్న షబ్నం అత్తమామలు ఈ మేరకు ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్.. షబ్నంను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేస్తున్నామని వారు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments