Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:40 IST)
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్‌ ఏచూరి మరణించారు. తన పెద్ద కుమారుడు కరోనాతో మరణించినట్లు ఏచూరి స్వయంగా ట్విటర్‌లో తెలిపారు.

ఇటీవల కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.

 ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే తన కుమారునికి వైద్యం అందించిన వైద్యులు, ఇతర సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆశిష్‌ ఏచూరీ జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments