Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు అలా కూర్చోబెడితే...? స్మృతి ఇరానీ

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (23:44 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నెటిజన్లను ఆలోచింపజేసే సందేశాలతో ఎప్పుడు ఏదో బకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పెళ్లి, జీవితానికి సంబంధించిన ఫన్నీ సలహాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్మృతీ ఇరానీ పోస్ట్ చేశారు. శుక్రవారం ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్.. ముఖ్యమైన సందేశాన్ని కూడా తెలియజేసేలా ఉంది.
 
వివాహం విషయానికొస్తే.. ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ఇట్టే గ్రహించవచ్చు అంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో స్మృతీ ఇరానీ తెలిపారు. 
 
అయితే ఆమె మరో పోస్ట్ కూడా చేశారు. ఆంటీ సలహా అంటూ.. ఏ పదార్థమూ పర్‌ఫెక్ట్‌గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments