Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు..

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (14:52 IST)
కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకున్న ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. సోనూసూద్, అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై నగరంలోని తన నివాస గృహాన్ని హోటల్‌గా మార్చినందుకు సోనూసూద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఎంసీ అధికారులు ముంబై పోలీసులను కోరారు. 
 
అవసరమైన అనుమతి తీసుకోకుండా తన నివాస భవనాన్ని సోనూసూద్ హోటల్‌గా మార్చారని బీఎంసీ ఆరోపించింది. ఈ విషయంలో బీఎంసీ అధికారులు సోనూసూద్ కు పలు నోటీసులు పంపినప్పటికీ స్పందించలేదని, అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని బీఎంసీ అధికారులు చెప్పారు. 
 
ఒక భవనాన్ని అక్రమంగా అభివృద్ధి చేశారని, ఆరోపిస్తూ నటుడు సోనుసూద్, అతని భార్య సోనాలి సూద్‌లపై బీఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనూసూద్‌ జుహూలోని శక్తిసాగర్ అనే భవనంలో నివాసం ఉంటున్నారు. ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారని దీనికి సరైన అనుమతి లేదని బీఎంసీ ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments