Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (16:25 IST)
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి ప్రకటించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఉద్దేశ్యంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. 
 
అయితే, జి20 సదస్సు అనంతరం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది 
 
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశంలో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments