Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:43 IST)
మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా బీజేపీలో చేరారు. కపిల్ మిశ్రాతో పాటు ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రీచాపాండే ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
 
ఢిల్లీలోని కార్వాల్ నగర్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలిచిన కపిల్ మిశ్రా లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అతడిపై అనర్హత వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగగా ఆయన శనివారమే బీజేపీ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments