Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ దేశ భద్రతకు పెనుముప్పు... ప్రధాని మోదీతో చెప్తా...

ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్య

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:12 IST)
ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆధార్ కార్డు వినియోగంపై ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
ఆధార్ కార్డ్ కంపల్సరీ అంటూ కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో స్వయంగా భాజపా నాయకుడే ఇలా ఆందోళన వ్యక్తం చేయండ చర్చనీయాంశంగా మారింది. సుబ్రహ్మణ్యస్వామి తన ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. 
 
కాగా ఇప్పటికే ఆధార్ కార్డు నెంబరును ఆదాయపన్ను శాఖతో సహా ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ చేయనిదే లావాదేవీలు బ్లాక్ చేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అలాగే బ్యాంకులు సైతం ఇలాంటి హెచ్చరికలనే పంపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments