Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే ఉండండి.. బయటకు రావొద్దండీ!

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:31 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి పలువురు కళాకారులు తమదైన శైలిలో తోడ్పానందిస్తున్నారు.

తమ కళల ద్వారా ప్రజల్ని చైతన్యమంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పాలను రూపొందించారు.

‘మీతో మేం ఉన్నాం.. మీరు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’’ అని వైద్యులు, పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేసే సందేశంతో ఈ చిత్రాలను రూపొందించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా వారికి ప్రజలంతా సహకరించాలని సుదర్శన్‌ పట్నాయక్‌ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments