Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇదో కోల్డ్ బ్లడెడ్ మర్డర్'... దెబ్బకు దెబ్బ కొడతాం : రాజ్‌నాథ్ శపథం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (12:51 IST)
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన, మృతదేహాలకు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాన్ల త్యాగాన్ని వృథాకానీవ్వబోమన్నారు. ఇది ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌. ప్రతీకారం తీర్చుకుని తీరుతామన్నారు. ఈ రీజియన్‌లో అభివృద్ధిని అడ్డుకోవడమే నక్సల్స్ వ్యూహమని, ఇకపై తాము వామపక్ష తీవ్రవాదంపై వ్యూహాన్ని మార్చుకుంటామని చెప్పారు.
 
మృతుల కుటుంబాలను కేంద్రం తరఫున ఆదుకుంటామని వెల్లడించిన ఆయన, మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంత్రి వెంట ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్ జీ దాస్ టాండన్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్ ఆహిర్ తదితరులు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments