Webdunia - Bharat's app for daily news and videos

Install App

కి'లేడీ' రియా చక్రవర్తి : ఏకంగా డ్రగ్స్ డీలర్లతో లింకులు... ఫోనులో మంతనాలు...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (07:41 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. గత వారం రోజులుగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, సీబీఐ కంటే ముందు.. బ్యాంకు ఖాతా నుంచి నిధుల తరలింపుపై సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈ విచారణలో పలు ఆస్తికరమైన విషయాలు వెలుగు చూసింది. డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది.
 
సుశాంత్ స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్లని ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైంది. రియా నేరుగా డ్రగ్స్ వ్యాపారులను సంప్రదించేదని ఈడీ తెలిపింది.  దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఈడీ తాజాగా లేఖ రాసింది. అలాగే, రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను కూడా ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు. 
 
ఈడీ లేఖతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సుశాంత్ కేసులో రియాను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. కాగా, ఈడీ లేఖతో సుశాంత్ కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఇపుడు రియాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments