Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

Webdunia
గురువారం, 14 జులై 2022 (15:30 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ అయిన విషయం తెల్సిందే. వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, గురువారం ఉదయం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనను ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ, చికిత్స అందిస్తుంది. 
 
కాగా, తనకు కరోనా సోకినట్టు సీఎం స్టాలిన్ మంగళవారం ప్రకటించిన విషయం తెల్సిందే. "ఈ రోజు కాస్త అలసటగా అనిపించింది. పరీక్షలు చేయిస్తే.. కరోనా పాజిటివ్ అని తేలింది. నేను ఐసోలేషన్​లోకి వెళ్లాను. ప్రజలందరూ మాస్కులు ధరించాలి. టీకాలు వేయించుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవితో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments