Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫినాయిల్ తాగిన ఐదుగురు విద్యార్థినులు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:56 IST)
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో ఐదుగురు విద్యార్థినులు పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్ తాగారు. వీరంతా ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పని చేశారు. ఇంతకు ఈ విద్యార్థినులు సామూహిక అత్యహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో ఓసారి పరిశీలిద్దాం. 
 
విల్లుపురం జిల్లా అరసంబట్టు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు సహచర విద్యార్థులతో మాట్లాడారు. దీన్ని గమనించిన మరికొందరు విద్యార్థులు ఆ ఐదుగురు విద్యార్థినులను హేళన చేశారు. అబ్బాయిలో ఏం మాట్లాడారు... మీ మధ్య ఏదో జరుగుతుందంటూ గేలిచేశారు. 
 
ఈ మాటలతో క్షోభకు గురైన ఆ ఐదుగురు విద్యార్థినులు సామూహిక ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్‌ను సేవించారు. విద్యార్థుల నోటి నుంచి నురగలు వస్తుండటాన్ని గమనించిన స్కూల్ టీచర్లు... హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments