Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - అదనంగా మరో యేడాది...

Webdunia
గురువారం, 7 మే 2020 (13:34 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 యేళ్ళు. దీన్ని మరో యేడాది పాటు అంటే 59 యేళ్లకు పెంచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
 
ఇది ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ఉద్యోగులు, ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు, గ‌వ‌ర్న‌మెంట్ ఎయిడెడ్ పాఠ‌శాల ఉపాధ్యాయులు, ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌నిచేసే అంద‌రూ ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ వ‌య‌స్సు పెంచుతున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
ఈ ఉత్త‌ర్వులు వెంటనే అమ‌లులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెప్ప‌లేదు. కాగా, జయలలిత చనిపోయిన తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి కె పళనిస్వామి అనేక ప్రజాసానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments