Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ శ్రేయస్సు కోసం కుమార్తెను చంపేసిన కన్నతండ్రి?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (18:59 IST)
ఆ యువతి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుటుంబం బాగు కోసం ఏకంగా కన్నబిడ్డనే హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లా కాందవర్ కోట్టైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాందవర్ కోట్టై ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మంత్రశక్తులపై గుడ్డినమ్మకం. కుమార్తెను చంపితే కుటుంబంలో ఉన్న బాధల నుంచి విముక్తి పొంది.. సంతోషంగా ఉంటారని ఓ మహిళా మంత్రగత్తె చెప్పింది. అంతే.. ఆ వ్యక్తి ఇంకేం ఆలోచన చేయకుండా కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. 
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని తండ్రితో పాటు కుమార్తె హత్యకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments