Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాశ్రమంలో శవాల దందా.. వృద్ధుల శవాలను శ్మశానాలకు తరలించకుండా.. ఎముకలతో?

వృద్ధాశ్రమంలో శవాల దందా తమిళనాడులో వేలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోడునీడా లేకుండా వయసు మీద పడిన తర్వాత వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు కూడా భద్రత లేదు. కాంచీపురంలోని పాలేశ్వరం గ్రామంలో విదేశీ స్వ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (17:31 IST)
వృద్ధాశ్రమంలో శవాల దందా తమిళనాడులో వేలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోడునీడా లేకుండా వయసు మీద పడిన తర్వాత వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు కూడా భద్రత లేదు. పాలేశ్వరం గ్రామంలో విదేశీ స్వచ్ఛంధ సంస్థల నిధులతో సెయింట్ జోసెఫ్ కరుణైఇల్లమ్ అనే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమం లోపల శవాల మాఫియా నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. 
 
చెన్నైలోని తాంబరం వృద్ధాశ్రమానికి చెందిన విజయకుమార్ (75) ప్రభుత్వాసుపత్రిలో మరణిస్తే.. అతని మృతదేహాన్ని తరలించేందుకు పాలేశ్వరం వృద్ధాశ్రమానికి చెందిన వ్యాన్ రావడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని తరలించిన వ్యాన్ నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు ఆ వ్యానును ఆపి.. ఆరా తీశారు. అప్పుడే నిజం వెలుగులోకి వచ్చింది. 
 
ఓ వృద్ధ దంపతులను తరలించడాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక అధికారులు ఆశ్రమంపై దాడులు జరపడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాలేశ్వరం ఆశ్రమంలో వృద్ధుల ఎముకలతో పెద్ద దందా నడుస్తుందని వెల్లడి అయ్యింది. వృద్ధుల మృతదేహాలను శ్మశానాలకు తరలించకుండా దందా నడుపుతున్నారని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments