Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే టిక్కెట్ కలెక్టర్‌ కాదు.. కామాంధుడు.. ఆరేళ్ళ చిన్నారిపై...

ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (12:48 IST)
ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని జోలార్‌పేట జంక్షన్ సమీపంలో జరిగింది.
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... చెన్నైకు చెందిన కుటుంబీకులు కోయంబత్తూరు నుంచి చెన్నైకు చేరన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నారు. ఈ రైలు సోమవారం తెల్లవారుజామున జోలార్‌పేట సమీపానికి వస్తుండగా, అదే రైలులో విధులు నిర్వహిస్తున్న రైల్వే టిక్కెట్‌ కలెక్టర్‌ అశ్విన్‌కుమార్‌ ఆ కుటుంబంలోని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఇది తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు జోలార్‌పేట రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో అశ్విన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ కామాంధుడుని కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వేలూరు కేంద్ర కారాగారానికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments