Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ: థర్డ్ ఫ్రంట్‌పై చర్చ

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (18:52 IST)
MK Stallin
తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. సోమవారం కేసీఆర్ శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం చెన్నైకి చేరుకున్న కేసీఆర్.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
ఈ భేటీలో కేసీఆర్ అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
 
కేసీఆర్, స్టాలిన్‌ల మధ్య గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా 2019లో టీఆర్ఎస్ అధినేత స్టాలిన్‌ను కలిశారు. 
 
కేసీఆర్ ఆ తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిశారు, అయితే ఆ ప్లాన్ ఫలించలేదు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ సందర్భంగా థర్డ్ ఫ్రంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments