Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల పంజా... ఏడుగురు మృతి

గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్

Webdunia
సోమవారం, 10 జులై 2017 (23:35 IST)
గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. 
 
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బస్సులో వెళ్తున్న అమర్ నాథ్ యాత్రికులకు బుల్లెట్లు తగిలాయి. దీనితో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాత్రికులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా సమాచారం. మెరుపుదాడి చేసి పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments