Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల దుశ్చర్య.. స‌ర్పంచ్ హ‌త్య

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (09:13 IST)
క‌శ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఓ గ్రామ స‌ర్పంచ్ ని ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. ల‌ర్కిపొరా ప్రాంతంలోని లుక్బావ‌న్ గ్రామ స‌ర్పంచ్ అజ‌య్ పండిత భార‌తీ (40)ని సోమ‌వారం ఉగ్ర‌వాదులు హ‌త్య చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేత అయిన అజ‌య్ మృతిపై క‌శ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

టెరిబుల్ న్యూస్ అంటూ ఆమె త‌న త‌ల్లి ట్విట్ట‌ర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. అజ‌య్ పండిత హ‌త్య‌కు సంబంధించిన వార్త‌ను క‌మ‌ల్జిత్ సంధూ అనే జ‌ర్న‌లిస్ట్ చేసిన ట్వీట్ ను ఆమె రీట్వీట్ చేస్తూ.. ఆయ‌న కుటుంబానికి సానుభూతి తెలిపారామె.

క‌శ్మీర్ రాజ‌కీయ నేత‌లకు ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంద‌ని, ఉగ్ర‌వాద‌లకు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య న‌లిగిపోతున్నార‌ని అన్నారు ఇతిజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments