Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబార్షన్లపై 24 వారాలకు గడువు పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:48 IST)
అబార్షన్ల చట్ట సవరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుతమున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచేందుకు అంగీకరించింది.

అబార్షన్లకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ చేయించేందుకు ప్రస్తుతమున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచింది. 1971 నాటి గర్భవిచ్ఛిత్తి చట్టానికి ఈమేరకు సవరణలు చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం గర్భం దాల్చిన 20 వారాల్లోపే అబార్షన్​ చేయించుకునే వీలుంది. ఇకపై ఆ గడువు 24 వారాలకు పెరగనుంది.

అత్యాచార బాధితులు, మైనర్లకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments