Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలుగులోకి జయ మృతి మర్మం?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (11:47 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలో దాగిన మర్మం విచారణ కమిషన్‌ నివేదికలో వెల్లడవుతుందని మాజీ మంత్రి పొన్నయన్‌ వ్యాఖ్యానించారు. చెంగల్పట్టు జిల్లాలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన జయలలిత మూడవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

జయలలిత మృతిపై మర్మం ఉందన్నారు. ఆమెకు ప్రారంభం నుంచి స్టెరాయిడ్స్‌ అందిస్తున్నారని, ఈ మందు వాడితే అనేక వ్యాధులు సంక్రమించి ప్రాణాలు కోల్పోయే అవకాశముందన్నారు. ఏదిఏమైనా అమ్మ మరణంలో మర్మం ఉందని, అది విచారణ కమిషన్‌ అందించే నివేదికతో వెలుగు చూస్తుందన్నారు.

నాంగునేరి, విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలే స్థానిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం చేపట్టిన పథకాలను పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న తమిళులు సైతం అభినందిస్తున్నారని పొన్నయన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments