Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనావైరస్, హోంక్వారెంటైన్లో...

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (22:19 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ రోజు ఉదయం సాధారణ COVID-19 పరీక్ష చేయగా రిపోర్టులో భారత ఉపరాష్ట్రపతికి కరోనావైరస్ పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ, ఆయన ఎంతో హుషారుగా వున్నారు. చాలా తక్కువ లక్షణాలు వుండటంతో హోం క్వారెంటైన్లో వుండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి సతీమణి శ్రీమతి ఉషా నాయుడుకి కరోనావైరస్ నెగటివ్ వచ్చింది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయవేత్తలకు కరోనావైరస్ సోకుతూ ఆందోళన కలిగిస్తోంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments