Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మహిళపై ముగ్గురు వైద్యుల సామూహిక అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:50 IST)
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో మహిళపై అత్యాచారం చేసినందుకు ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలోని ఓ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులపై పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సెప్టెంబర్ 29న ఒక అధికారి తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. బస్తీ సదర్ కొత్వాలిలోని కైలీ ఆసుపత్రిలో పోస్ట్ చేయబడిన ఒక వైద్యుడు సోషల్ మీడియాలో లక్నోకు చెందిన అమ్మాయితో స్నేహం చేశాడు. ఆమెను తన ఆస్పత్రికి పిలిచాడు.
 
ఆగస్టు 10న వచ్చిన ఆమెను.. తన హాస్టల్‌ రూముకు తీసుకెళ్లాడు. అక్కడే తన ఇద్దరు సహచర వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ శ్రీవాస్తవ ఆదేశాల మేరకు సదర్ కొత్వాలి వద్ద కేసు నమోదు చేయబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments