Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:55 IST)
జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. సుహైల్‌ నిసార్‌ లోన్‌, యాసిర్‌ వాని, జునైద్‌ అహ్మద్‌లుగా గుర్తించారు.

ఈ ముగ్గురు ఇటీవల ఉగ్రవాదంలో చేరారని ఐజిపి విజరు కుమార్‌ తెలిపారు. బిజెపి నేత అన్వర్‌ ఖాన్‌ ఇంటిపై దాడి చేసిన ఉగ్రవాదుల్లో...మృతుల్లోని ఇద్దరు పాల్గన్నారని, ఈ ఘటనలో జమ్ముకాశ్మీర్‌లో కానిస్టేబుల్‌ మృతి చెందారని చెప్పారు.

ఈ దాడిలో పాల్గన్న వారిలో ఇద్దరు ఉగ్రవాదులు లష్కరో తోయిబా, మరో ఇద్దరు అల్‌బదర్‌కు సంబంధించిన ఉగ్రవాదులని తెలిపారు. ఈ దాడిలో పాల్గన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు కోసం అన్వేషణ కొనసాగుతుందని అన్నారు. వీరు పుల్వామా, శ్రీనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments