Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. రాజ్యానికి రాజు మాత్రమే: కర్ణాటక హైకోర్టు

టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. చరిత్రను బట్టి చూస్తే టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పేసింది. హైసొద్‌లూరుకు చెందిన మంజునాథ్ కేపీ(40) అనే వ్యక్తి ప్

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (10:28 IST)
టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. చరిత్రను బట్టి చూస్తే టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పేసింది. హైసొద్‌లూరుకు చెందిన మంజునాథ్ కేపీ(40) అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వం నిర్వహించకుండా ఆదేశించాలని కోర్టును కోరారు.
 
ఈ నేపథ్యంలో టిప్పు సుల్తాన్ జయంతిని ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారని చీఫ్ జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపు లాయర్ ఎంఆర్ నాయక్ తన వాదనలు వినిపిస్తూ టిప్పు సుల్తాన్ గొప్ప యోధుడని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడని, స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్లే జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. 
 
దీనికి చీఫ్ జస్టిస్ ముఖర్జీ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు టిప్పు సుల్తాన్ స్వాంతంత్ర్య సమరయోధుడు కాదని, అలాంటప్పుడు ఆయన జయంతిని నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments