Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ ప్రధాని వద్దకు అందుకే వెళ్లారా?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భార

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (22:06 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భారీ నష్టం నేపద్యంలో పరిస్థితిని వివరించేందుకు వెళ్లారని అంటున్నారు. 
 
రాష్ట్రానికి రూ. 22,573  కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మాజీముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న అవార్డు ఇవ్వాలనీ, ఆమె కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హాలులో పెట్టాలని ప్రధానికి విన్నవించారు. ఐతే ఈ భేటీలో పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ఆయన చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments