Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ జవాను అత్యాచారం.. స్కూలుకు వెళ్తే బాధితురాలిని ఏం చేశారంటే?

మహారాష్ట్రలోని పాఠాశాలలో చదివే ఓ విద్యార్థిని ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. 11వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (09:15 IST)
మహారాష్ట్రలోని పాఠాశాలలో చదివే ఓ విద్యార్థిని ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. 11వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ముఖం చాటేశాడు. ప్రియుడి మోసాన్ని లేటుగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వైద్య పరీక్షల్లోనూ ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్మీ జవానుపై కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురై ప్రియుడి చేతిలో మోసపోయిన విద్యార్థిని పాఠశాలకు వెళ్తే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 
 
బాలిక అత్యాచారానికి గురికావడంతో పాటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడంతో తమ పాఠశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని భావించిన స్కూలు యాజమాన్యం ఆమెను స్కూలు నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలిపై స్కూలు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments