Webdunia - Bharat's app for daily news and videos

Install App

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

సెల్వి
మంగళవారం, 8 జులై 2025 (09:24 IST)
School van
తమిళనాడు కడలూరులో ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు, సెమ్మంకుప్పంకు సమీపంలో ఓ స్కూల్ వ్యాన్ రైల్వే గేట్ దాటుతుండగా.. ఆ మార్గం గుండా వచ్చిన చిదంబరం రైలు స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో స్కూల్ వ్యాన్‌ కొన్ని మీటర్ల మేర రైలు లాక్కెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను కాపాడేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. రైలు వచ్చే సమయానికి ఆప్రాంత రైల్వే గేట్ మూతపడకుండా వుండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. 
 
మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మయిలాడుదురై మార్గాన వెళ్ల రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj: మిరాయ్ చూశాక ఆనందభరితమైన మంచు మనోజ్ తల్లి నిర్మాలాదేవి

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments