Webdunia - Bharat's app for daily news and videos

Install App

6వ రోజూ బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం... కేంద్రానికి దిమ్మతిరిగింది... కొత్త మాట చెప్పింది...

పెద్ద నోట్లు రద్దు చేసి 6 రోజులు గడిచిపోయినా దేశంలో ఏటీఎంలు తెరుచుకోలేదు. చేతిలో డబ్బులేక ప్రజలు విలవిలలాడుతున్నారు. కష్టపడి క్యూల్లో నిలబడి డబ్బు తీసుకుంటున్నా అవి రూ. 2000 కాగితాలే కావడంతో ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆ నోట్లను తీసుకెళ్లి ఏదయినా కొను

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (17:04 IST)
పెద్ద నోట్లు రద్దు చేసి 6 రోజులు గడిచిపోయినా దేశంలో ఏటీఎంలు తెరుచుకోలేదు. చేతిలో డబ్బులేక ప్రజలు విలవిలలాడుతున్నారు. కష్టపడి క్యూల్లో నిలబడి డబ్బు తీసుకుంటున్నా అవి రూ. 2000 కాగితాలే కావడంతో ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆ నోట్లను తీసుకెళ్లి ఏదయినా కొనుగోలు చేద్దామంటే దుకాణాదార్లు తమ వద్ద చిల్లర లేదని మొహం మీదే చెప్పేస్తున్నారు. 
 
దీనితో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర కీలక సభ్యులతో భేటీ అయ్యారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే సమస్య జఠిలమవుతుందని అంతా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయిదాటకుండా ఉండేదుకు పాతనోట్లనే... అంటే రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్లనే మరో 10 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పన్నులు, మెడికల్ షాపులంతా అంగీకరించాలని ఆదేశించారు. కానీ వాళ్లు తీసుకుంటారా అన్నదే ప్రశ్న.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments