Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర - నాగాలాండ్‌లలో బీజేపీ పాగా.. మేఘాలయ కాంగ్రెస్ హవా

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (11:55 IST)
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది. మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 41 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార సీపీఎం మాత్రం 18 సీట్లకే పరిమితమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఏకపక్ష విజయం. 
 
అలాగే, మేఘాలయలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధికారాన్ని చలాయిస్తోంది. ఇక్కడు ఇపుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 28 చోట్ల, ఎన్.పి.పి. 13, ఇతరులు 10, బీజేపీ 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
 
ఇకపోతే, నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసింది. మొత్తం 59 చోట్ల ఎన్నికలు జరుగగా, బీజేపీ ఏకంగా 32 చోట్ల, ఎన్.పి.ఎఫ్ 24 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments