Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో చెలరేగిన మంటలు.. పెను ప్రమాదం తప్పింది...

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (19:39 IST)
Trains
మధ్యప్రదేశ్‌లో పెనుప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఉదంపూర్-దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.  ఏ1, ఏ2 బోగీల‌లో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఉదంపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బోగీలు పూర్తి దగ్దం అయ్యాయి.
 
అదేవిధంగా మ‌రో మూడు బోగీల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌డంతో రైల్వే అధికారులు అప్ర‌మ‌త్తం అయి ఆ బోగీల‌ను వేరు చేశారు. వెంట‌నే ప్ర‌యాణికుల‌ను రైలు నుంచి కిందికి దించి సుర‌క్షితంగా కాపాడారు. దీంతో ప్రాణాపాయం త‌ప్పింది. హేతంపూర్ స్టేష‌న్ నుంచి వెళ్లిన కొద్ది సేప‌టికే ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 
 
ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే ప్ర‌మాదం దృష్ట్యా ఆ రూట్‌లో కొద్ది సేప‌టి వ‌ర‌కు రైళ్ల రాక‌పోక‌ల‌ను నిలిపివేసారు అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments