Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:18 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాలకు కూడా మంజూరు చేసింది. ఈ పన్నుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,928 కోట్లు కేటాయించింది. అత్యల్పంగా గోవాకు రూ.450.32 కోట్లను విడుదల చేసింది. 
 
రాష్ట్రాలకు కేటాయించాల్సిన పన్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడివున్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటే విడుదల నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రటనలో తెలిపింది. 
 
రాష్ట్రాలకు విడుదలైన పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20928 కోట్లను విడుదల చేయగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్ రాష్ట్రానికి రూ.11734 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.4721 కోట్లు, తెలంగాణాకు రూ.2452 కోట్లు చొప్పున విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments