Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదులకు అడ్డాగా తమిళనాడు : కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్

తమిళనాడు రాష్ట్రంపై కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రం తీవ్రవాదులకు అడ్డాగా మారిపోయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని నక్సలైట్లు, తీవ్రవాదులు రాష్ట్రంలోకి పెద్దఎత్తు

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (15:38 IST)
తమిళనాడు రాష్ట్రంపై కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రం తీవ్రవాదులకు అడ్డాగా మారిపోయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని నక్సలైట్లు, తీవ్రవాదులు రాష్ట్రంలోకి పెద్దఎత్తున చొరబడ్డారని వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, తాను ఎప్పటి నుంచో ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. తీవ్రవాద కార్యకలాపాలకు తమిళనాడు అడ్డాగా మారింది. జల్లికట్టు ఆందోళన సందర్భంగా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఏడాదిన్నర నుంచి ఇదే విషయమై నేను ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. 
 
ముఖ్యంగా, రాష్ట్రంలో ధర్మపురి, నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి వంటి కొండప్రాంతాల్లో నక్సలైట్ శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం తీవ్రవాదులు కొన్ని మీడియా సంస్థల్లోకి కూడా చొరబడ్డారనీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments