Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు రాష్ట్రాల్లో బాలికలపై వరుస అత్యాచారాలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:59 IST)
ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తుపాకీతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి ముగ్గురు కిరాతుకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
అదేవిధంగా మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
యూపీలోని ముజఫర్ నగర్‌లో చెత్త పారవేయడానికి బయటకు వెళ్లిన బాలికను తపాకీతో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలికను అడవిలోకి కిడ్నాప్ చేశారు. అనంతరం అత్యాచారం చేసి అక్కడే విడిపెట్టారు. 
 
అయితే ఇటి నుంచి బయటకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరికి బాధితురాలి జాడ తెలుసుకుని రక్షించారు. 
 
నిందితులను మందలించడానికి ప్రయత్నించినప్పుడు బాధితురాలి కుటుంబసభ్యులపై వారు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజీవ్​, గుద్దు, అషులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments