Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికల కాళ్లు కడిగి.. పసుపు పూసి... పాదపూజ చేసిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది మంది బాలికలకు కాళ్లుకడిగి పాదపూజ చేశారు. లక్నోలో నిర్వహించిన నవమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని సాంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు.

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది మంది బాలికలకు కాళ్లుకడిగి పాదపూజ చేశారు. లక్నోలో నిర్వహించిన నవమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని సాంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు. పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిదిమంది బాలికలకు సీఎం యోగి కన్య పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
 
అనంతరం తొమ్మిది మంది బాలికల పాదాలు కడిగి వారికి తిలకం దిద్దారు. పూజా కార్యక్రమాల తర్వాత హల్వా, పూరీ వంటి సాంప్రదాయ పిండి వంటలను బాలికలకు వడ్డించి వారితో 'అన్నదాతా సుఖీభవ' అని దీవించుకున్నారు. కాగా, ప్రతి ఏటా కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు జరుగుతుంటాయని తెలిపారు. 
 
ఈ తొమ్మిది రోజులు సీఎం యోగి ఖచ్చితమైన నియమనిబంధనలతో కూడిన ఉపవాస దీక్ష చేస్తారు. దీక్ష పూర్తయిన తర్వాత కన్నెపూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉపవాస దీక్ష ముగించుకున్న యోగి బుధవారం నాడు కన్నెపూజలు నిర్వహించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments